ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాయంత్రం ముచ్చింతల్‌లో శాంతికళ్యాణం.. కేసీఆర్‌కు ఆహ్వానం

ABN, First Publish Date - 2022-02-19T17:51:17+05:30

నేటి సాయంత్రం ముచ్చింతల్‌లో శాంతికళ్యాణం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌కు చినజీయర్ స్వామి ఆహ్వానం పంపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి : నేటి సాయంత్రం ముచ్చింతల్‌లో శాంతికళ్యాణం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌కు చినజీయర్ స్వామి ఆహ్వానం పంపారు. రేపు ముంబయ్‌లో మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాకరేతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశం పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న కూడా మేడారం పర్యటనను రద్దు చేసుకున్నారు. కాబట్టి ముచ్చింతల్ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనక పోవచ్చని సీఎంవో వర్గాలు తెలిపాయి. కేసీఆర్‌తో విభేధాలు లేవని చిన్నజియ్యర్ స్వామి తెలిపారు. కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు.

Updated Date - 2022-02-19T17:51:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising