ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congress: అధికారంలోకి వస్తే కాళేశ్వరం అవినీతిపై విచారణ: ఎంపీ ఉత్తమ్‌

ABN, First Publish Date - 2022-07-22T22:11:55+05:30

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కాంగ్రెస్‌(Congress) అధికారంలోకి వస్తే కాళేశ్వరం(Kaleswaram)  అవినీతిపై విచారణ జరిపిస్తామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ( uttam kumar reddy) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...కాళేశ్వరంఅవినీతిలో దోషులు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టమని హెచ్చరించారు.  తుమ్మడి హట్టి దగ్గర డ్యాం నిర్మిస్తాం, గ్రావిటీతో నీళ్లు పారేలా చేస్తామన్నారు.కాళేశ్వరం ఇరిగేషన్‌ కాదు, టూరిజం ప్రాజెక్టు అని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు (PothireddyPadu) పూర్తయితే సాగర్ ఎండిపోతుందన్నారు.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నష్టం జరుగుతుందన్నారు.ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిలిపేలా సుప్రీంకోర్టు నుంచి స్టే తీసుకువస్తామని తెలిపారు.టీఆర్ఎస్, బీజేపీవి రాజకీయ డ్రామాలని  ఎద్దేవా చేశారు.తెలంగాణ ముందస్తు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌దే గెలుపునని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  జోస్యం చెప్పారు.

Updated Date - 2022-07-22T22:11:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising