ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర విదేశాంగ మంత్రికి ఎంపీ రంజిత్‌రెడ్డి లేఖ

ABN, First Publish Date - 2022-02-25T00:30:11+05:30

ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య జరుగుతున్న భీకర పోరు నేపథ్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య జరుగుతున్న భీకర పోరు నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌కు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి లేఖ రాశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను రప్పించాలని లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఎయిర్‌పోర్టులో తెలంగాణ, ఏపీ విద్యార్థులు చిక్కుకుపోయారని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2022-02-25T00:30:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising