ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిన్నది అరగక పాదయాత్రలు: ఎంపీ కవిత

ABN, First Publish Date - 2022-02-03T21:57:35+05:30

తిన్నది అరగకనే ప్రతిపక్ష నాయకులు పాదయాత్రలు చేస్తున్నారని టీఆర్‌ఎస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: తిన్నది అరగకనే ప్రతిపక్ష నాయకులు పాదయాత్రలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎంపీ మాలోత్‌ కవిత అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 95 నుంచి 105 సీట్లు వస్తాయని కేసీఆర్‌ అనడంతో బీజేపీ, కాంగ్రెస్‌లో వణుకు పుడుతోందన్నారు. ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా రాజ్యాంగం ఉండాలని కేసీఆర్ చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఆదానీ, అంబానీలకు మేలు చేసే విధంగానే బడ్జెట్ ఉందని ఆమె ఆరోపించారు. 


Updated Date - 2022-02-03T21:57:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising