ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌కు నివాళి అర్పించిన ఎంపీ kanakamedala

ABN, First Publish Date - 2022-01-18T15:57:28+05:30

స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద రాజ్యసభ ఏపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద రాజ్యసభ ఏపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ నివాళులర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాజకీయ విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. దేశానికి ప్రత్యామ్నాయ పాలన చూపిన వ్యక్తి అని తెలిపారు. ఎన్టీఆర్ సామాజిక శక్తి... రాజకీయంగా అనేకమందికి రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. బడుగు బలహీన వర్గాలకు పదవులు కట్టబెట్టిన వ్యక్తి అని చెప్పారు. ఆయన‌ విగ్రహానికి నమస్కరించి.. పార్లమెంట్‌కు వెళ్తుంటానని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ చెప్పుకొచ్చారు. 

Updated Date - 2022-01-18T15:57:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising