ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొగులయ్య ప్రజల మనసు గెలిచాడు: బండి సంజయ్‌

ABN, First Publish Date - 2022-03-23T00:08:30+05:30

సాధారణ కుటుంబం నుంచి వచ్చిన దర్శనం మొగులయ్య తన పాటల ద్వారా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: సాధారణ కుటుంబం నుంచి వచ్చిన దర్శనం మొగులయ్య తన పాటల ద్వారా ప్రజల మనసును గెలిచాడని టీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.  పద్మశ్రీ దర్శనం మొగులయ్యను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మొగులయ్యకి వెంకటస్వామి ఫౌండేషన్ నుంచి రూ. లక్ష బహుమతిని వివేక్ ప్రకటించాడు. గతంలో ధనిక వర్గాలు, డబ్బున్నవారికే అవార్డులు దక్కేవన్నారు. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలకూ అవార్డులు దక్కుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-23T00:08:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising