ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ చెప్పేవన్నీ గాలి మాటలే: కేటీఆర్

ABN, First Publish Date - 2022-04-20T21:29:58+05:30

ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మోదీ చెప్పేవన్నీ గాలి మాటలేనని, పెట్రోల్‌ ధరలు పెంచారని దుయ్యబట్టారు. నర్సంపేటలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌: ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మోదీ చెప్పేవన్నీ గాలి మాటలేనని, పెట్రోల్‌ ధరలు పెంచారని దుయ్యబట్టారు. నర్సంపేటలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గ్యాస్‌ ధరలు తగ్గిస్తానన్న మోదీ డబుల్‌ చేశారని మండిపడ్డారు. 2 కోట్ల నిరుద్యోగులను బీజేపీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఎన్నికలు లేకున్నా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. నర్సంపేటలో ఇంటింటికి వంట గ్యాస్‌పైప్‌ లైన్ ఇస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్ సభలో మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-20T21:29:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising