ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలుపై కేంద్రం కళ్లు తెరవాలి: ఎమ్మెల్సీ కవిత

ABN, First Publish Date - 2022-04-11T21:14:27+05:30

ధాన్యం కొనుగోలుపై ఇకనైనా కేంద్రం కళ్లు తెరవాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ధాన్యం కొనుగోలుపై ఇకనైనా కేంద్రం కళ్లు తెరవాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం కవిత మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతి అవలంభిస్తోందన్నారు. రైతుల నడ్డి విరిచేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం ప్రతి గింజా కొంటామంటేనే రైతులు వరి వేశారని చెప్పారు. కేసీఆర్ 24 గంటల గడువు తర్వాత తమ నిర్ణయం ఉంటుందని కవిత వ్యాఖ్యానించారు.


Updated Date - 2022-04-11T21:14:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising