ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Abn Andhrajyothy Big Debate: కేసీఆర్‌ అంటే బీజేపీ సర్కార్‌కు భయం: ఎమ్మెల్సీ కవిత

ABN, First Publish Date - 2022-08-28T01:44:01+05:30

సీఎం కేసీఆర్ (Cm Kcr) లేని తెలంగాణ లేదని ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన బిగ్ డిబేట్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్ (Cm Kcr) లేని తెలంగాణ లేదని ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన బిగ్ డిబేట్‌లో ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ (Pm Modi) టార్గెట్ తాను కాదని.. కేసీఆర్ అని అన్నారు. సీబీఐ (CBI), ఈడీ (ED)ని జేబు సంస్థగా బీజేపీ (Bjp) వాడుకుంటోందని కవిత ఆరోపించారు. కేసీఆర్‌ అంటే బీజేపీ సర్కార్‌కు భయమని...అందుకే ఇబ్బంది పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. ‘‘దళితబంధు ప్రజాప్రయోజన పథకమే.  నోటీసులపై ఆధారాలు లేనిదే ఏం మాట్లాడలేం.  కేసులు పెట్టాలనుకుంటే చేయగలిగిందేమీ లేదు. ఈడీ, సీబీఐ లాంటి వ్యవస్థలపై నమ్మకం పోయింది. బీజేపీలో ఉంటే ఈడీ, సీబీఐ దాడులు జరగవు.  మునుగోడులో అమిత్‌షా సభ ఫెయిలైంది.  దాని నుంచి దృష్టి మళ్లించేందుకే బీజేపీ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారు. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి ఉంది.  తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ ప్లాన్. ప్రతిపక్షాలు ఎలా ఉండాలన్న విషయాన్ని కూడా వాళ్లు చెబుతున్నారు. కేసీఆర్ ప్రస్తావించిన అంశాలకు మాత్రం ప్రధాని మోదీ సమాధానం చెప్పలేదని కవిత అన్నారు. 



Updated Date - 2022-08-28T01:44:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising