ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ విద్యావిధానాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం

ABN, First Publish Date - 2022-02-23T05:50:45+05:30

ప్రభుత్వ విద్యావిధానాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఐనవోలు, ఫిబ్రవరి 22: ప్రభుత్వ విద్యావిధానాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు. 44వ డివిజన్‌ పరిధిలోని సింగారం ప్రభుత్వ పాఠశాలలో రూ.10 లక్షలతో ప్రహరీ, వంటగది నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటయ్యాక గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులను కల్పిస్తుండడం వల్ల పేద మద్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జలగం అనిత రంజిత్‌, ఇండ్ల నాగేశ్వర్‌రావు, సొసైటీ చైర్మన్‌ వనంరెడ్డి, జడ్పీ, మండల కో ఆప్షన్‌లు ఉస్మాన్‌అలీ,గుంషావళి, దేవస్థానం కమిటీ సభ్యుడు ఎం.సంపత్‌కుమార్‌, నాయకులు కంకణాల సంపత్‌రెడ్డి, పల్లకొండ సరేష్‌, విజయభాస్కర్‌, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-23T05:50:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising