ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ మంత్రుల పర్యటన

ABN, First Publish Date - 2022-03-05T12:47:37+05:30

నేడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంత్రులు హరీష్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌ పర్యటించనున్నారు. ములుగు జిల్లాలో ఈ-హెల్త్‌ ప్రొఫైల్‌ పైలెట్ ప్రాజెక్ట్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: నేడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంత్రులు హరీష్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌ పర్యటించనున్నారు. ములుగు జిల్లాలో ఈ-హెల్త్‌ ప్రొఫైల్‌ పైలెట్ ప్రాజెక్ట్‌కు మంత్రి హరీష్‌రావు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం ములుగు జిల్లా ఆస్పత్రి నూతన భవనానికి శంకుస్థాపన చేసి.. ఏరియా హాస్పిటల్లో రేడియాలజీ ల్యాబ్, పీడియాట్రిక్ యూనిట్‎ను ప్రారంభించనున్నారు. నర్సంపేటలో 200, పరకాలలో 100 పడకల హాస్పిటల్‌కి మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నర్సంపేట బహిరంగసభలో మంత్రులు హరీష్‌, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ పాల్గొననున్నారు.

Updated Date - 2022-03-05T12:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising