ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిడ్నాప్‌లపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందించాలి: డీకే అరుణ

ABN, First Publish Date - 2022-02-27T19:12:35+05:30

మహబూబ్‌నగర్ కిడ్నాప్‌లపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందించాలని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్: జిల్లాలో జరిగిన కిడ్నాప్‌లపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందించాలని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. ఆదివారం అరుణ  మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేత నాగరాజుని ప్రైవేట్ వ్యక్తులు వచ్చి తీసుకెళ్లారన్నారు. ఎస్వోటీ పోలీసులు తీసుకెళ్తే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగు కిడ్నాప్‌లతో శ్రీనివాస్‌గౌడ్‌కు ఏమైనా సంబంధం ఉందా తేల్చాలన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల అఫిడవిట్‌ను రెండు సార్లు అప్‌లోడ్ చేశారని చెప్పారు. కిడ్నాప్‌లతో శ్రీనివాస్‌గౌడ్‌కు సంబంధం లేకపోతే స్పందించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-02-27T19:12:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising