ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: ఏకలవ్య గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి సత్యవతి

ABN, First Publish Date - 2022-03-16T15:34:52+05:30

జిల్లాలోని కురవి మండలం సీరోల్ గ్రామంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను బుధవారం ఉదయం మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లాలోని కురవి మండలం సీరోల్ గ్రామంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను బుధవారం ఉదయం మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. గురుకులం పరిసరాలను పరిశీలించడంతో పాటు.. సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని, గురుకులం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి సత్యవతిరాథోడ్ గురుకులంలో టిఫిన్ చేశారు. నిన్న పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. 


Updated Date - 2022-03-16T15:34:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising