ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనుల రిజర్వేషన్లు బీజేపీ ఎందుకు పెంచలేదు: మంత్రి సత్యవతి

ABN, First Publish Date - 2022-01-21T00:25:36+05:30

గిరిజనులపై బీజేపీకి ప్రేమ ఉంటే రిజర్వేషన్లను ఎందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గిరిజనులపై బీజేపీకి ప్రేమ ఉంటే రిజర్వేషన్లను ఎందుకు పెంచలేదని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. గిరిజనులు, దళితులకు బీజేపీ అన్యాయం చేసిందని ఆమె ఆరోపించారు. అటవీ చట్టాలు ఎవరి పరిధిలో ఉంటాయో తెలుసుకోవాలని బీజేపీ నాయకులకు హితవు పలికారు. బీజేపీ చేసే చట్టాలనే తాము అమలు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.  పోడు భూముల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిందని సత్యవతి తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే ఎందుకు పెండింగ్‌లో పెట్టారని ఆమె నిలదీశారు. ములుగులో ట్రైబల్ వర్సిటీకి ఇంతవరకు అతీగతి లేదని బీజేపీపై మంత్రి మండిపడ్డారు.

Updated Date - 2022-01-21T00:25:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising