వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి Puvvada Ajay పర్యటన
ABN, First Publish Date - 2022-07-15T16:49:20+05:30
వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ అజయ్ పర్యటించారు.
భద్రాచలం: వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay) పర్యటించారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ముంపునకు గురైన వివిధ ప్రాంతాల్లోని ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు మంత్రి పువ్వాడ అజయ్ ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - 2022-07-15T16:49:20+05:30 IST