ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు పోతే వార్త: KTR

ABN, First Publish Date - 2022-06-24T19:57:38+05:30

రాష్ట్రంలో ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్తగా వచ్చేదని.. ఇప్పుడు పోతే వార్త అవుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల: రాష్ట్రంలో ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్తగా వచ్చేదని.. ఇప్పుడు పోతే వార్త అవుతోందని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. జిల్లాలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం ఇబ్బందులు పడ్డామని గుర్తుచేశారు. దేశంలో రైతులను ఆదుకున్నది ఒక్క తెలంగాణ సర్కార్ మాత్రమే అని స్పష్టం చేశారు. రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని కుల సంఘాలకు భూములు ఇస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-24T19:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising