ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

ABN, First Publish Date - 2022-04-06T23:20:07+05:30

పెట్రో ధరల పెంపుపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద: పెట్రో ధరల పెంపుపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అని చెప్పుకునే మోదీ పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయిందని ఆయన ఆ లేఖలో విమర్శించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలతో సంబంధంలేకుండా దేశంలో పెట్రో ధరలను పెంచుతూనే ఉన్నారని ఆయన ఆరోపించారు. పన్నులు పెంచడమే పరిపాలనగా భ్రమిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒక్కో కుటుంబం నుంచి రూ.లక్ష పెట్రో పన్నును కేంద్రం దోచుకుందని ఆయన పేర్కొన్నారు. అచ్చేదిన్ కాదు.. అందర్నీ ముంచే దిన్ అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ ఆ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-06T23:20:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising