ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇగురం రచయిత గంగాడి సుధీర్ ని అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ABN, First Publish Date - 2022-05-23T00:01:24+05:30

రాజా రామ్మోహన్ రాయ్ 250 జన్మదినోత్సవాన్ని తెలంగాణ స్టేట్ లైబ్రరీ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి(kishan reddy) హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాజా రామ్మోహన్ రాయ్ 250 జన్మదినోత్సవాన్ని తెలంగాణ స్టేట్ లైబ్రరీ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి(kishan reddy) హాజరయ్యారు.ఈసందర్భంగా ఇగురం రచయిత గంగాడి సుదీర్(gangadi sudhir) మంత్రి కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి ఇగురం కథాసంపుటి మలి ముద్రణ లోని తొలి కాపీని అందజేశారు, తొలి ముద్రణ లోని వెయ్యి కాపీలు అమ్ముడుపోవడం కాకుండా, త్వరలోనే రిలీజ్ అయ్యే మలి ముద్రణ తొలికాపీ అందుకోవడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇగురం పేరు తెలంగాణకే ప్రత్యేకమని సుధీర్ రచనలు కూడా అలాగే ప్రత్యేకంగా ఉంటాయని మంత్రి అభినందించారు.

Updated Date - 2022-05-23T00:01:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising