ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ABN, First Publish Date - 2022-02-18T20:50:52+05:30

మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం మేడారం జాతరను సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం మేడారం జాతరను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన ఈ జాతరకు అన్నివర్గాల ప్రజలు హాజరై భక్తి శ్రద్ధలతో అమ్మవార్లను కొలుస్తున్నారని అన్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లులుగా సమ్మక్క సారలమ్మలు ప్రసిద్ధి పొందారని అన్నారు. 

Updated Date - 2022-02-18T20:50:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising