ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ విషయంలో కేంద్రం క్షుద్ర రాజకీయం: మంత్రి Jagadish reddy

ABN, First Publish Date - 2022-06-02T18:36:38+05:30

తెలంగాణ విషయంలో కేంద్రం క్షుద్ర రాజకీయం చేస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: తెలంగాణ విషయంలో కేంద్రం క్షుద్ర రాజకీయం చేస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish reddy) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల కోసమే ఢిల్లీలో కేంద్రం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించిందని విమర్శించారు. ఇన్నాళ్లకు బీజేపీకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గుర్తుకు రావడం ఆశ్చర్య కలిగిస్తున్నా....శుభ పరిణామమే అని అన్నారు. కేసీఆర్ ఢిల్లీకి వస్తున్నాడనే బీజేపీ అగ్ర నాయకత్వం ఉలిక్కిపడి హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. విభజన హామీలు నెరవేర్చడంలో విఫలమైన బీజేపీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరపడం ఒక డ్రామా అని వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్ళ క్రితం తెలంగాణాలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు గుజరాత్‌లో ఉన్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. 

Updated Date - 2022-06-02T18:36:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising