ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లతామంగేష్కర్ మృతి దేశానికి తీరని లోటు: ఇంద్రకరణ్ రెడ్డి

ABN, First Publish Date - 2022-02-06T21:04:43+05:30

భారతదేశం గర్వించదగ్గ మహాగాయని లతా మంగేష్కర్ అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భారతదేశం గర్వించదగ్గ మహాగాయని లతా మంగేష్కర్ అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తనకోకిల గానంతో దేశ ప్రజల మనస్సు దోచుకున్నవ్యక్తి లతామంగేష్కర్ అన్నారు. లతా మంగేష్కర్ మరణ పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం ప్రకటించారు.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లతాజీ మృతి దేశానికి తీరని లోటన్నారు. ఎన్నో తరాల పాటు లతాజీ పాటలు గుర్తుండిపోతాయన్నారు. ఆమె సాధించిన విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.

Updated Date - 2022-02-06T21:04:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising