ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెప్పిన అబద్ధాలే మళ్లీ మళ్లీ చెబుతున్నారు: Harish rao

ABN, First Publish Date - 2022-07-04T19:41:30+05:30

తెలంగాణకు ఏం చేస్తామో ఒక్క బీజేపీ నేత చెప్పలేదని మంత్రి హరీష్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణకు ఏం చేస్తామో ఒక్క బీజేపీ (BJP) నేత చెప్పలేదని మంత్రి హరీష్‌రావు (Harish rao) అన్నారు. నిన్నటి బీజేపీ సభపై మంత్రి మాట్లాడుతూ... నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదని మరోసారి రుజువైందని విమర్శించారు. చెప్పిన అబద్ధాలే మళ్లీ మళ్లీ చెబుతున్నారన్నారు. 18 రాష్ట్రాల సీఎంలు హైదరాబాద్‌ వచ్చారని... తమ రాష్ట్రాల్లో తెలంగాణకన్నా అద్భుతమైన పథకాలు ఉన్నాయని ఏ ఒక్క సీఎం అయినా చెప్పారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో నీళ్లు వచ్చింది నిజం కాదా?, పండిన పంటే నిదర్శనమని అన్నారు. రూ. లక్ష కోట్ల ధాన్యం కొన్నామని నిన్న ప్రధాని చెప్పారని అయితే రాష్ట్రంలో 2 కోట్ల టన్నుల ధాన్యం అదనంగా పండిందని తెలిపారు. పంజాబ్‌ తర్వాత ఎక్కువ వరి పండించే రాష్ట్ర మనదేనని కేంద్రమే చెప్పిందన్నారు. గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణ బీడు భూముల్లో పారాయని హరీష్‌రావు వెల్లడించారు. 

Updated Date - 2022-07-04T19:41:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising