ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దిపేట తరపున యాదాద్రికి రెండు కిలోల బంగారం: మంత్రి హరీష్ రావు

ABN, First Publish Date - 2022-02-03T21:40:58+05:30

సిద్దిపేట నియోజకవర్గం తరపు నుంచి యాదాద్రీశుడికి రెండు కిలోల బంగారం ఇస్తున్నట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: సిద్దిపేట నియోజకవర్గం తరపు నుంచి యాదాద్రీశుడికి రెండు కిలోల బంగారం ఇస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. విమాన గోపురం స్వర్ణ తాపడానికి కిలో బంగారం ఇచ్చామని, మరో విడతగా ఇంకో కిలో బంగారం సమర్పిస్తామని ఆయన పేర్కొన్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. విమాన గోపురానికి 1 కిలో బంగారం అందజేశారు. అనంతరం ప్రధానాలయం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించడం చాలా సంతోషకరమన్నారు. రాష్ట్రంలోనే రాబోయే రోజుల్లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా యాదాద్రి ఆలయం విరాజిల్లబోతోందన్నారు. యాదాద్రిలో వంద పడకల ఆస్పత్రి కావాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునిత కోరిన విషయంపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2022-02-03T21:40:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising