ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీలంటే బీజేపీకి ఎందుకంత కోపం: మంత్రి Gangula

ABN, First Publish Date - 2022-07-04T19:59:12+05:30

బీసీ రిజర్వేషన్లు, మంత్రిత్వ శాఖపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు ప్రకటన చేయలేదని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: బీసీ రిజర్వేషన్లు, మంత్రిత్వశాఖపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) ఎందుకు ప్రకటన చేయలేదని మంత్రి గంగుల కమలాకర్ (Gangula kamalakar) ప్రశ్నించారు. నిన్న హైదరాబాద్‌లో మోదీ ప్రసంగంపై మంత్రి మాట్లాడుతూ... బీసీలంటే బీజేపీకి ఎందుకంత కోపమని అన్నారు. 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. వానాకాలం పంట కొంటారా కొనరో చెప్పడం లేదని మండిపడ్డారు. చికెన్, మటన్ బిర్యానీలు వడ్డించడం తప్ప కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతుల గురించి మాట్లాడరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌కు ఏం తెచ్చారో బండి సంజయ్ చెప్పాలని మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-04T19:59:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising