ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్నలిస్టు పాషా కుటుంబాన్ని పరామర్శించిన ఎర్రబెల్లి

ABN, First Publish Date - 2022-06-12T21:25:53+05:30

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ ఎండీ. పాషా కుటుంబాన్నిరాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం ఉదయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామజిల్లా: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ ఎండీ. పాషా కుటుంబాన్నిరాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం ఉదయం వారి స్వగ్రామం అయిన జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం కుందారం గ్రామంలో వారి ఇంటికి వెళ్లి పాషా పార్థివ దేహాంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. 


రోడ్డు ప్రమాద  ఘటన పై మంత్రి ఆరా తీశారు. ఈ ఘటన దురదృష్టకరం. జర్నలిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. జర్నలిజానికి వారి మరణం తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియ చేస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా ఆదుకోవడానికి అన్ని విధాల కృషి చేస్తామని తెలిపారు.

Updated Date - 2022-06-12T21:25:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising