ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి: మంత్రి Errabelli

ABN, First Publish Date - 2022-07-14T17:23:14+05:30

గోదావరి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: గోదావరి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli dayakar rao) తెలిపారు. గురువారం స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాలలో పర్యటించిన మంత్రి... వరదతో కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించారు. అనంతరం ఏబీఎన్‌తో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ... ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, అధికారయంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో ఉంచామని తెలిపారు. మరో మూడు రోజుల పాటు వరదల ప్రభావం ఉంటుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,  గోదావరి పరివాహక ప్రాంతాల వైపు వెళ్లొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. 

Updated Date - 2022-07-14T17:23:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising