అప్పుడే మండుతున్న ఎండ
ABN, First Publish Date - 2022-02-23T14:49:10+05:30
నగరంలో ఎండలు మండిపోతున్నాయి. నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం
హైదరాబాద్ సిటీ: నగరంలో ఎండలు మండిపోతున్నాయి. నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం 35 డిగ్రీల గరిష్ఠ, 17.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Updated Date - 2022-02-23T14:49:10+05:30 IST