ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేడ్చల్‌: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి

ABN, First Publish Date - 2022-03-17T00:00:12+05:30

జిల్లాలోని జవహర్‌నగర్‌లో విషాదం నెలకొంది. జవహర్‌నగర్‌ పీఎస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌: జిల్లాలోని జవహర్‌నగర్‌లో విషాదం నెలకొంది. జవహర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలోని చెన్నపురం చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈదుళ్ల చెరువులో ఆరుగురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. అయితే ఈత రాక వీరిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతై మృతి చెందారు. ముగ్గురు పిల్లల మృతదేహాలను గత ఈతగాళ్లు వెలికితీశారు. మృతులను మృతులు నవీన్ (12), విజయ్ (12), చందుగా గుర్తించారు. విద్యార్థులు శిశు జ్ఞానమందిర్‌లో చదువుకుంటున్నారు.  

Updated Date - 2022-03-17T00:00:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising