ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు బైక్‌లు ఢీ.. ముగ్గురికి గాయాలు

ABN, First Publish Date - 2022-10-09T04:20:29+05:30

రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్‌, హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ అర్బన్‌, అక్టోబరు 8: రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్‌, హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం రాత్రి మెదక్‌ మండల పరిధిలోని నిజాంషుగర్‌ ఫ్యాక్టరీ సమీపంలో జరిగింది. కొల్చారం మండల పరిధిలోని కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌ సురేందర్‌, హోంగార్డు జనార్దన్‌ మెదక్‌ టౌన్‌లో పని చేస్తున్నారు. విధి నిర్వహణ కోసం పట్టణానికి వస్తుండగా మార్గమధ్యలో నిజాంషుగర్‌ ఫ్యాక్టరీ వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జనార్దన్‌ కాలు విరగగా.. కానిస్టేబుల్‌ సురేందర్‌, మరో బైక్‌పై వస్తున్న వరిగుంతం గ్రామానికి చెందిన అశోక్‌ కూడా స్వల్ప గాయాలయ్యాయి.  రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2022-10-09T04:20:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising