ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి

ABN, First Publish Date - 2022-09-17T05:30:00+05:30

మండల పరిధిలోని నాగ్సన్‌పల్లి శివారు ప్రాంతంలో గురువారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొన్న ఘటనలో గుట్ట సమాదానం(58) అనే మహిళ తీవ్రగాయాలపాలైన సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌడిపల్లి, సెప్టెంబరు 17: మండల పరిధిలోని నాగ్సన్‌పల్లి శివారు ప్రాంతంలో గురువారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొన్న ఘటనలో గుట్ట సమాదానం(58) అనే మహిళ తీవ్రగాయాలపాలైన సంగతి తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కౌడిపల్లి ఎస్‌ఐ శివప్రసాద్‌ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Updated Date - 2022-09-17T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising