ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముత్తంగి జ్యోతిబాపూలే హాస్టల్‌లో విద్యార్థిని మృతి

ABN, First Publish Date - 2022-08-20T04:32:59+05:30

సంగారెడ్డి జిల్లా ముత్తంగి జ్యోతిబాపూలే హాస్టల్‌లో ఇంటర్‌ విద్యార్థిని అఖిల(16) శుక్రవారం మరణించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పటాన్‌చెరు రూరల్‌, ఆగస్టు 19: సంగారెడ్డి జిల్లా ముత్తంగి జ్యోతిబాపూలే హాస్టల్‌లో ఇంటర్‌ విద్యార్థిని అఖిల(16) శుక్రవారం మరణించింది. సిర్గాపూర్‌ మండలం లొంక తండాకు చెందిన గోప్యా నాయక్‌ కూతురు అఖిల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నదని  టీచర్లు తెలిపారు. శుక్రవారం ఆమె హాస్టల్‌లో బాత్రూంకు వెళ్లి అక్కడే కడుపునొప్పితో కుప్పకూలిందని కళాశాల వర్గాలు తెలిపారు.  వెంటనే బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది.   

Updated Date - 2022-08-20T04:32:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising