ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడండి

ABN, First Publish Date - 2022-09-11T04:48:36+05:30

తమ సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి, పరిష్కారమయ్యేలా చూడాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావును వీఆర్‌ఏలు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  దుబ్బాక ఎమ్మెల్యేకు వీఆర్‌ఏల వినతి


చేగుంట, సెప్టెంబరు 10: తమ సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి, పరిష్కారమయ్యేలా చూడాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావును వీఆర్‌ఏలు కోరారు. శనివారం ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తమ సమస్యల పరిష్కారానికి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యేతో వాపోయారు. సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, తప్పకుండా అసెంబ్లీలో మొదట ఈ అంశం మీదే మాట్లాడుతానని హామీ ఇచ్చారని వీఆర్‌ఏలు తెలిపారు.


 

Updated Date - 2022-09-11T04:48:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising