ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sangareddy: ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో కరోనా కలకలం

ABN, First Publish Date - 2022-01-12T17:56:03+05:30

రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీలు, స్కూళ్లలో కరోనా విజృంభన కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీలు, స్కూళ్లలో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఇప్పటికే అనేక మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కంది శివారులోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో కరోనా కలకలం రేగింది. దాదాపు 119 మంది  విద్యార్థులు, ప్రొఫెసర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారంతా హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. విద్యార్థులకు కరోనాతో మిగిలిన విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-01-12T17:56:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising