ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌లో రూ.9,040 పలికిన పత్తి ధర

ABN, First Publish Date - 2022-11-11T22:44:48+05:30

గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి క్వింటాల్‌ ధర రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.9,040 పలికింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజ్వేల్‌, నవంబరు 11 : గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి క్వింటాల్‌ ధర రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.9,040 పలికింది. శుక్రవారం మార్కెట్‌కు 13.29 క్వింటాళ్ల పత్తి రాగా గరిష్టంగా రూ.9,040, కనిష్టంగా రూ.8,750 పలికింది. మక్కలకు అత్యధికంగా రూ.2,280 ధర పలకగా, అత్యల్పంగా 2,220 పలికింది. తేమశాతం లేకుండా ఆరబెట్టి తీసుకువచ్చి, మంచి ధరను పొందాలని గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌ కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు.

Updated Date - 2022-11-11T22:44:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising