ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లబ్ధిదారులకు CM Relief Fund చెక్కులు పంపిణీ చేసిన రఘునందన్ రావు

ABN, First Publish Date - 2022-05-31T19:32:54+05:30

రఘునందన్ రావు దుబ్బాక క్యాంపు కార్యాలయంలో 44 మంది లబ్ధిదారులకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Siddhipet: బీజేపీ (BJP) ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) మంగళవారం దుబ్బాక క్యాంపు కార్యాలయంలో 44 మంది లబ్ధిదారులకు సిఎం రిలీఫ్ ఫండ్ (CM Relief Fund) చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం (TRS Govt.) ఎనిమిదేళ్లుగా రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి గజ్వేల్ మీటింగ్‌కు రోడ్డుపై వస్తే రైతుల కష్టాలు తెలుస్తాయని, హెలికాప్టర్ మీద రావడం విడ్డూరంగా ఉందన్నారు. గాలి మాటలు చెప్పేందుకే గాలిమోటర్ మీద వస్తుండ్రని, మంత్రికి చిత్తశుద్ధి ఉంటే రోడ్డుపై వడ్లను చూసి ఏం చేయాలో ఆలోచన చేయాలన్నారు. వాకిట్లో వడ్లు తడుస్తుంటే.. వార్షాకాలం వరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని విమర్శించారు. జూన్ ఒకటి నుంచి పది వరకు వ్యవసాయ అధికారులను గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయించాలని రఘునందన్ రావు మంత్రికి సూచించారు.

Updated Date - 2022-05-31T19:32:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising