ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజేతలకు బహుమతుల అందజేత

ABN, First Publish Date - 2022-12-31T00:21:55+05:30

మండలంలోని గుడికందుల గ్రామంలో నెహ్రూ యువ కేంద్రం సిద్దిపేట అధ్వర్యంలో రెండు రోజులుగా కొనసాగుతున్న జిల్లా స్థాయి వాలీబాల్‌, కబడ్డీ పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి.

క్రీడాకారులకు బహుమతులు అందజేస్తున్న ఎమ్మెల్యే రఘునందన్‌ రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొగుట, డిసెంబరు 30: మండలంలోని గుడికందుల గ్రామంలో నెహ్రూ యువ కేంద్రం సిద్దిపేట అధ్వర్యంలో రెండు రోజులుగా కొనసాగుతున్న జిల్లా స్థాయి వాలీబాల్‌, కబడ్డీ పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి. ఈ కబడ్డీ పోటీలలో 25 జట్లు, వాలీబాల్‌ పోటీలకు 35 జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి వాలీబాల్‌ క్రీడా పోటీల్లో మొదటి స్థానం గజ్వేల్‌ ప్రశాంత్‌ టీం, రెండో స్థానం ఇబ్రహీంనగర్‌ మోడల్‌ స్కూల్‌, కబడ్డీలో మొదటి స్థానం శ్రీ గిరిపల్లి, రెండో స్థానం సిద్దిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు సాధించారు. ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు శుక్రవారం రాత్రి హాజరై విజేతలకు బహుమతులు, మెమెంటోలు అందజేశారు.

Updated Date - 2022-12-31T00:23:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising