ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూడ్చిపెట్టిన యువతి మృతదేహానికి పోస్టుమార్టం

ABN, First Publish Date - 2022-03-06T04:55:12+05:30

పూడ్చిపెట్టిన యువతి మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన శనివారం కోహీర్‌ మండలకేంద్రంలో చోటు చేసుకున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జహీరాబాద్‌, మార్చి 5: పూడ్చిపెట్టిన యువతి మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన శనివారం కోహీర్‌ మండలకేంద్రంలో చోటు చేసుకున్నది. కోహీర్‌లోని లాలాకుంట కాలనీకి చెందిన విజయలక్ష్మి (25) గత జనవరి  25న తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. అదే బాధలో కుటుంబీకులు సాధారణంగానే అంత్యక్రియలను పూర్తి చేశారు. అనంతరం తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని భావించిన ఆమె తండ్రి బాబయ్య తనకు ఆత్మహత్యపై అనుమానం ఉందని ఇటీవల కోహీర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  ఈ మేరకు కోహీర్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌  కోహీర్‌ మండల తహసీల్దార్‌ కిషన్‌నాయక్‌ సమక్షంలో విజయలక్ష్మి మృతదేహాన్ని సమాధిలో నుంచి బయటికి తీయించి ఫోరెన్సిక్‌, క్లూస్‌ టీమ్‌ వారిచే పోస్ట్‌మార్టం చేయించారు.

Updated Date - 2022-03-06T04:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising