ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్సీ

ABN, First Publish Date - 2022-08-11T06:04:52+05:30

ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజ్వేల్‌ రూరల్‌, ఆగస్టు 10: ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని దాతర్‌పల్లి గ్రామంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, సర్పంచ్‌ లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T06:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising