ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-05-24T05:21:30+05:30

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్‌ హనుమంతరావు సిబ్బందిని ఆదేశించారు. ములుగు మండలం తునికిబొల్లారం గ్రామంలో పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షాల భయం పొంచి ఉన్నందున వడ్ల తూకంలో వేగం పెంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లుకు తరలించాలి సూచించారు. కేంద్రాల వద్ద టార్పాలిన్‌ కవర్లను అందుబాటులో ఉంచాలని, వాహనాల కొరత ఉంటే స్థానికంగా అందుబాటులో ఉన్న వాహనాలను వినియోగించుకోవాలని ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు, మే 23: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్‌ హనుమంతరావు సిబ్బందిని ఆదేశించారు. ములుగు మండలం తునికిబొల్లారం గ్రామంలో పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షాల భయం పొంచి ఉన్నందున వడ్ల తూకంలో వేగం పెంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లుకు తరలించాలి సూచించారు. కేంద్రాల వద్ద టార్పాలిన్‌ కవర్లను అందుబాటులో ఉంచాలని, వాహనాల కొరత ఉంటే స్థానికంగా అందుబాటులో ఉన్న వాహనాలను వినియోగించుకోవాలని ఆదేశించారు. 

Updated Date - 2022-05-24T05:21:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising