ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంద్రాగస్టుకు సమాచారం ఇవ్వలేదు

ABN, First Publish Date - 2022-08-16T05:36:42+05:30

మండలంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు తనకు సమాచారం ఇవ్వకుండా ఎంపీడీవో జగదీశ్వరచారి అవమానపరిచారని ఉప్పులింగాపూర్‌ కాంగ్రెస్‌ ఎంపీటీసీ సరితారెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్దుర్తి, ఆగస్టు 15: మండలంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు తనకు సమాచారం ఇవ్వకుండా ఎంపీడీవో జగదీశ్వరచారి అవమానపరిచారని ఉప్పులింగాపూర్‌  కాంగ్రెస్‌ ఎంపీటీసీ సరితారెడ్డి పేర్కొన్నారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఎంపీడీవో కార్యాలయం పూర్తిగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంగా మారిందన్నారు. వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 

Updated Date - 2022-08-16T05:36:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising