ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈనెల 31లోగా రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలి: ఏవో

ABN, First Publish Date - 2022-07-19T05:09:16+05:30

నూతనంగా పట్టా పాసుపుస్తకాలు పొందిన రైతులు ఈనెల 31లోగా రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలని మాసాయిపేట, తూప్రాన్‌ మండలాల వ్యవసాయ అధికారులు రాజశేఖర్‌ గౌడ్‌, గంగుమల్లు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాసాయిపేట/తూప్రాన్‌రూరల్‌, జూలై 18: నూతనంగా పట్టా పాసుపుస్తకాలు పొందిన రైతులు ఈనెల 31లోగా రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలని మాసాయిపేట, తూప్రాన్‌ మండలాల వ్యవసాయ అధికారులు రాజశేఖర్‌ గౌడ్‌, గంగుమల్లు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే రైతులు బీమా చేయించుకోవాలన్నారు. ఒక వేళ ఆధార్‌ కార్డులో మార్పులు ఉంటే ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ పథకానికి 18 నుంచి 59యేళ్ల వయస్సున్న వారు అర్హులని ఆయన చెప్పారు. రైతులు పట్టాదారు పాసుపుస్తకం ఆధార్‌కార్డు, బీమా దరఖాస్తు ఫారం, నామిని ఆధార్‌ కార్డు జిరాక్స్‌ను రైతులే నేరుగా వ్యవసాయ అధికారులకు అందజేయాలని, రైతుకు బదులుగా వేరే వ్యక్తులు ఇచ్చే దరఖాస్తులను స్వీకరించబోమన్నారు.

Updated Date - 2022-07-19T05:09:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising