ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లింగారెడ్డిపేట శివారులో భూకబ్జాపై కేసులు

ABN, First Publish Date - 2022-09-17T05:30:00+05:30

లింగారెడ్డిపేట శివారులో భూకబ్జాలపై శనివారం రాత్రి రెండు కేసులు నమోదు చేసినట్లు మనోహరాబాద్‌ ఎస్‌ఐ రాజుగౌడ్‌ వివరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), సెప్టెంబరు 17: లింగారెడ్డిపేట శివారులో భూకబ్జాలపై శనివారం రాత్రి రెండు కేసులు నమోదు చేసినట్లు మనోహరాబాద్‌ ఎస్‌ఐ రాజుగౌడ్‌ వివరించారు. లింగారెడ్డిపేట శివారులోని బండ్లబాటను కబ్జా చేశారని రైతులు ఫిర్యాదు చేయగా,  త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌, మరో ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజుగౌడ్‌ వివరించారు. అలాగే, లింగారెడ్డిపేట శివారులో మంత్రి విజయ్‌కుమార్‌ కుటుంబం కొనుగోలు చేసిన భూమి హద్దురాళ్లను త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌ తొలగించిందని, గ్రామానికి చెందిన ఇరువురి మద్ధతుతో భూమిని కబ్జా చేసినట్లు వివరించారు. భూమి వద్ద ఉంచిన కంటైనర్‌ను గోతిలో వేసి పూడ్చారని ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.  

Updated Date - 2022-09-17T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising