ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాడీవేడిగా నర్సాపూర్‌ మండల సర్వసభ్య సమావేశం

ABN, First Publish Date - 2022-07-02T05:04:37+05:30

ఎంపీపీ జ్యోతిసురే్‌షనాయక్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన మండల సర్వసభ్యసమావేశం వాడీవేడిగా సాగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఎంపీడీవో, ఎంపీటీసీ వాగ్వాదం


నర్సాపూర్‌, జూలై 1: ఎంపీపీ జ్యోతిసురే్‌షనాయక్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన మండల సర్వసభ్యసమావేశం వాడీవేడిగా సాగింది. ఏఎంసీ చైర్‌పర్సన్‌ అనుసూయఅశోక్‌గౌడ్‌ హాజరయ్యారు. ఎంపీటీసీ ఆంజనేయులుగౌడ్‌ మాట్లాడుతూ.. మండల పరిషత్‌కు చెందిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, మండల పరిషత్‌కు చెందిన స్థలంలో మున్సిపల్‌ వారు క్రీడామైదానం ఏర్పాటు చేస్తున్నా ఎంపీడీవో ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. దీంతో ఎంపీడీవో మార్టిన్‌, ఎంపీటీసీ ఆంజనేయులుగౌడ్‌ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.  ఎంపీపీ కలుగజేసుకుని ఇరువురిని శాంతపరిచారు. సర్పంచులకు అధికారులు కనీస మర్యాద ఇవ్వడం లేదని మాడాపూర్‌ సర్పంచ్‌ ఉమ్లానాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని కేవలం రిజిస్ట్రేషన్లు చేయడానికే పరిమితం అయ్యారని ఎంపీటీసీ ఆంజనేయులుగౌడ్‌ విమర్శించారు.

Updated Date - 2022-07-02T05:04:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising