ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN, First Publish Date - 2022-05-25T05:56:23+05:30

మండలంలోని అచ్చన్నపల్లి గ్రామశివారులో ఓ రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

వసురాం మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టేక్మాల్‌, మే 24: మండలంలోని అచ్చన్నపల్లి గ్రామశివారులో ఓ రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చెంద్రు తండాకు చెందిన రైతు గోగ్లుత్‌ వసురాం(46) అచ్చన్నపల్లి గ్రామ శివారులో ఉన్న తన భూమిలో కూరగాయలను సాగు చేస్తున్నాడు.  సోమవారం సాయంత్రం అతడు కూరగాయలకు నీరు పెట్టేందుకు వెళ్లగా బోర్‌ పని చేయలేదు. దీంతో భార్య లక్ష్మితో కలిసి ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఫ్యూజ్‌ వైర్‌ వేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌తీగ వసురాం ఎడమచేతికి తగలడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ గద్దె పైనుంచి కింద పడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.  భార్య ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకున్నట్టు ఎస్‌ఐ లింగం వివరించారు.  

Updated Date - 2022-05-25T05:56:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising