ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది మందికి కరోనా

ABN, First Publish Date - 2022-07-01T05:52:14+05:30

సంగారెడ్డి జిల్లాలో గురువారం ఎనిమిది మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ గాయత్రీదేవీ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 204 మందికి టెస్టులు చేయగా పటాన్‌చెరులో నలుగురికి, సంగారెడ్డిలో నలుగురికి పాజిటివ్‌గా తేలిందన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డిఅర్బన్‌, జూన్‌30: సంగారెడ్డి జిల్లాలో గురువారం ఎనిమిది మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌  గాయత్రీదేవీ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 204 మందికి టెస్టులు చేయగా పటాన్‌చెరులో నలుగురికి, సంగారెడ్డిలో నలుగురికి పాజిటివ్‌గా తేలిందన్నారు. ఎనిమిది మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారని  చెప్పారు. సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఎనిమిది యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయని ఆమె పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-01T05:52:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising