ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు: ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-09-25T05:14:21+05:30

ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు హెచ్చరించారు.

గంభీర్‌పూర్‌లో ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేస్తున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబ్బాక, సెప్టెంబరు 24: ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు హెచ్చరించారు. శనివారం దుబ్బాక మున్సిపాలిటీలోని చెల్లాపూర్‌, మండలంలోని గంభీర్‌పూర్‌ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే గంభీర్‌పూర్‌, దుంపలపల్లి, చెల్లాపూర్‌ వార్డుల్లో ఇటీవల మృతిచెందిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు బాలే్‌షగౌడ్‌, భిక్షపతి, వెంకట్‌గౌడ్‌, ప్రవీణ్‌, బద్రి తదితరులున్నారు. 

Updated Date - 2022-09-25T05:14:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising