ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్నాల టికెట్ల ధరలు పెంచొద్దు

ABN, First Publish Date - 2022-03-06T05:08:02+05:30

మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులపై భారం మోపుతూ పట్నాల టికెట్ల ధరలను పెంచకూడదని, కమీషన్లకు కక్కుర్తిపడి అడ్డదారిన పెంచాలని చూస్తే సహించబోమని బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేశ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సురేశ్‌

చేర్యాల, మార్చి 5 : మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులపై భారం మోపుతూ పట్నాల టికెట్ల ధరలను పెంచకూడదని, కమీషన్లకు కక్కుర్తిపడి అడ్డదారిన పెంచాలని చూస్తే సహించబోమని బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేశ్‌ అన్నారు. శనివారం మల్లన్న ఆలయాన్ని సందర్శించి అఽధికారులకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. మల్లన్న దర్శనం కోసం వచ్చిన భక్తులకు కనీస వసతులు కల్పించకపోగా, పలురకాల దోపిడీకి గురవుతున్నా పట్టించుకోని అధికారులు పట్నాల టికెట్ల ధరల పెంపునకు చర్యలు తీసుకుంటుండటం తగదన్నారు. వెంటనే పెంపు ఆలోచనను విరమించుకోవాలని, లేనియెడల ఆందోళనలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌, కర్ణాకర్‌, తిరుపతి, మహేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T05:08:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising