ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా

ABN, First Publish Date - 2022-05-27T05:30:00+05:30

ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సముద్రాల బస్టాండ్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు.

సముద్రాలలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు, రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోహెడ, మే 27: ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సముద్రాల బస్టాండ్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. 40 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయడం లేదని నాయకులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో జయచంద్రారెడ్డి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ధర్నాలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు మంద ధర్మయ్య, కిసాన్‌ కాంగ్రెస్‌ సెల్‌ అధ్యక్షుడు బింరెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు చింతకింది శంకర్‌, పి.సత్తయ్య, వెంకట్‌రెడ్డి, చంద్రం, యాదయ్య, బాలయ్య, రాజయ్య, అజయ్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-05-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising