ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ధరణి’ని రద్దు చేయాల్సిందే

ABN, First Publish Date - 2022-11-24T22:55:17+05:30

భూ సమస్యలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారిన ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు.

వట్‌పల్లిలో రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, నవంబరు 24: భూ సమస్యలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారిన ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. టీపీసీసీ పిలుపు మేరకు గురువారం సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని మండల కేంద్రాల్లో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు చేశారు. ధరణి పోర్టల్‌తో రైతులకు భూ సమస్యలు ఏర్పడి కార్యాలయాల చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదన్నారు. ధరణిని రద్దు చేయాలని తహసీల్దార్లకు వినతిపత్రాలను అందజేశారు.

Updated Date - 2022-11-24T22:55:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising