ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరికిబండలో పాఠశాల ఫర్నీచర్‌ ధ్వంసం

ABN, First Publish Date - 2022-05-23T05:04:02+05:30

పాఠశాల తాళాలు పగలగొట్టి ఫర్నిచర్‌, కుర్చీలు, టేబుళ్లు, సీలింగ్‌ ఫ్యాన్లను ధ్వంసం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), మే 22: పాఠశాల తాళాలు పగలగొట్టి ఫర్నిచర్‌, కుర్చీలు, టేబుళ్లు, సీలింగ్‌ ఫ్యాన్లను ధ్వంసం చేశారు. ఈ సంఘటన మనోహరాబాద్‌ మండలం పరికిబండలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం... మనోహరాబాద్‌ మండలం పరికిబండ హైస్కూల్‌ తాళాలను శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పగలగొట్టారు. పాఠశాలలోకి వెళ్లి పాఠశాలలో ఉన్న సుమారు 50 ప్లాస్టిక్‌ కుర్చీలు, కంప్యూటర్‌ టేబుళ్లు, సీలింగ్‌ ప్యాన్లతో పాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజుగౌడ్‌ వివరించారు. 

Updated Date - 2022-05-23T05:04:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising